ఇంట్లో ఎవరులేని సమయంలో యువతి పై అత్యాచారం...!


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఇంట్లో ఎవరులేని సమయంలో  ఇంటి పక్కనున్న తన మేనకోడలు పై బలవంతంగా అత్యాచారం చేసిన కీచకుడు మేనమామ పై యువతి తల్లిదండ్రులు రెబ్బెన పొలుసులకు పిర్యాదు చేశారు,  దింతో ఊట టీనా పోలీసులు కిష్టాపూర్ గ్రామానికి చేరుకొని సంఘటన స్థల పూర్వాపరాలను పరిశీలించారు.  అనంతరం సంఘటనకు పాల్పడ్డ గోలేటిరామయ్య పై కేసు నమోదు చేసిన్నట్లు సి ఐ కర్ణాకర్ తెలిపారు. ఇందులో భాగంగానే  శనివారం రోజు రామ చంద్రయ్య వారి భార్యతో పొలం పనులకు వెళ్లగా తన ఇంటిపక్కనే ఉన్న గోలేటి రామయ్య 38 సంవత్సరాల వ్యక్తి పక్కనే ఉన్న చంద్రయ్య ఇంట్లో ఎవరు లేరనే విషయాన్నీ గమనించి, చంద్రయ్య రెండవ కూతురైన మానసిక వికలాంగురాలి పై బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు పిర్యాదు చేశారు, దింతో పోలీసులు  ఐపీసీ 376 ప్రకరం నిందుడిపై కేసు నమోదు చేస్తున్నట్లు మరియు  నిందుతుడు పరారీలో ఉన్నట్లు  తాండూర్  సి ఐ కర్ణాకర్  తెలిపారు.


Read More

Comments

Popular posts from this blog

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

Rain stopped the play