(Editor’s note: Some of the videos posted here are disturbing. We recommend readers’ discretion in viewing them.) Moments before he lifted the whimpering mongrel and flung it from the terrace of a three-storeyed building, Gowtham Sudarshan smiled for the camera. As the dog hit the ground, yelping, he was heard laughing. Twenty-three-year-old Sudarshan, a medical student in the southern Indian city of Chennai, was later arrested, along with Ashish Paul who video-recorded the atrocity on July 4. In case you were wondering, the dog survived , still trustingly wagging its tail at the rescuers. Meanwhile, another widely-watched video shows a man—as yet unrecognised—approaching a monkey with some eatables. As it gulps down handsful of the snack, the man lands a savage slap on the unsuspecting simian. The force throws the animal a few feet away before it flees in terror—squeals of laughter in the background. Sordid disaster selfies and horrific mishap video...
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఇంట్లో ఎవరులేని సమయంలో ఇంటి పక్కనున్న తన మేనకోడలు పై బలవంతంగా అత్యాచారం చేసిన కీచకుడు మేనమామ పై యువతి తల్లిదండ్రులు రెబ్బెన పొలుసులకు పిర్యాదు చేశారు, దింతో ఊట టీనా పోలీసులు కిష్టాపూర్ గ్రామానికి చేరుకొని సంఘటన స్థల పూర్వాపరాలను పరిశీలించారు. అనంతరం సంఘటనకు పాల్పడ్డ గోలేటిరామయ్య పై కేసు నమోదు చేసిన్నట్లు సి ఐ కర్ణాకర్ తెలిపారు. ఇందులో భాగంగానే శనివారం రోజు రామ చంద్రయ్య వారి భార్యతో పొలం పనులకు వెళ్లగా తన ఇంటిపక్కనే ఉన్న గోలేటి రామయ్య 38 సంవత్సరాల వ్యక్తి పక్కనే ఉన్న చంద్రయ్య ఇంట్లో ఎవరు లేరనే విషయాన్నీ గమనించి, చంద్రయ్య రెండవ కూతురైన మానసిక వికలాంగురాలి పై బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు పిర్యాదు చేశారు, దింతో పోలీసులు ఐపీసీ 376 ప్రకరం నిందుడిపై కేసు నమోదు చేస్తున్నట్లు మరియు నిందుతుడు పరారీలో ఉన్నట్లు తాండూర్ సి ఐ కర్ణాకర్ తెలిపారు. Read More
డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం లోకాన్ని విడిచిపెట్టి వెళ్లి అప్పుడే సంవత్సరం అయింది. కాని ఆయన వదిలిన జ్ఙాపకాలు దేశాన్ని అనుక్షణం అభివృద్ధి పధంలో నడిపిస్తూనే ఉన్నాయి. మిస్సైల్స్ మేన్ ఆఫ్ ఇండియా గా దేశ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ యోధుడు ఎటువంటి దుష్టత్వాన్నైనా ఎదిరించగలిగే సామర్థ్యమున్న అగ్నిని యావత్ భారతానికి కానుకగా అందించి వెళ్లాడు. అయితే ఆ యోధుడి హృదయం ఎంత సున్నితంగా ఉంటుందో మీరే చూడండి.Source: వాటికి రక్షణ పగిలిపోయిన అద్దాలను గోడ మీద ఉంచడానికి కలాం జీ ఎప్పుడూ ఒప్పుకోరు. ఎందుకంటే ఆ అద్దాలు ఉండటం వల్ల అక్కడ పక్షులు తమ ఆవాసాన్ని కోల్పోతాయని చెబుతారు. వాటికి రక్షణ కావాలని చెబుతారు. ఐడియా యువతరం ఎప్పుడైనా కలాంతో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ చిన్న పిల్లల ఐడియాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. వారి ఐడియాలను శ్రధ్ధగా వినేవారు. స్కూల్స్ కు వెళ్లి తన ప్రసంగాలను కలాంను రాష్ట్రపతిగా ప్రకటిస్తున్నారని తెలిసినప్పటికీ అతను ఎటువంటి సెక్యూరిటీ లేకుండా స్కూల్స్ కు వెళ్లి తన ప్రసంగాలను ఇచ్చారు. కలాంకు అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవారు. ...
Comments
Post a Comment