ప్రపంచంలో ఎన్నో చేధించలేని మిస్టరీలు ఉన్నాయి. అయితే ఆ మిస్టరీల గురించి తెలుసుకోవాలనే తాపత్రయం చాలామందికి ఉంటుంది. వీటిని సైంటిస్టులు చేధించారా అనే ప్రశ్నవేసుకుంటే..కొన్ని మిస్టరీలను శాస్ర్తవేత్తలు ఇప్పటివరకు చేధించలేదు. ఆ మిస్టరీలకు ,అలాగే ఆ సంఘటనలకు సంబంధించిన సమాధానం వారికి ఇంతవరకు చిక్కలేదు. వాటి గురించి సైంటిస్టులు ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. సైంటిస్టుల ఊహలకు అందని మిస్టరీలు ఏంటో మీరే చూడండి. Source:ఏం లిక్విడ్ వాడారు ఈ బాడీని చనిపోయిన 2000 సంవత్సరాల తరువాత కనుగొన్నారు. అత్యంత పురాతనమైన డెడ్ బాడీల్లో ఇది ఒకటి. అయితే దీనిలో మిస్టరీ ఏంటంటే. ఈ బాడీకి పూడ్చినప్పుడు ఏం లిక్విడ్ వాడారనేది సైంటిస్టులు చేధించలేకున్నారు. 2000 సంవత్సరాల తరువాత కూడా బాడీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. బ్లడ్ కేటగిరీలు ఎలా వచ్చాయి 1900వ దశకంలో బ్లడ్ గ్రూప్ అంతా ఒకటిగానే ఉండేది. కాని ఆ తర్వాత బ్లడ్ గ్రూపు అనేక కేటగిరిల కిందకు వచ్చింది. అయితే ఈ కేటగిరిలు ఎలా వచ్చాయనేది ఇప్పటికి మిస్టరీగానే ఉంది. అనేక ధియరీలు, శాస్ర్తవేత్తలు దీనిపై పరిశోధనలు చేస్తున్నా కొలిక్కి రావడం లేదు. ఉరుముతున్న మేఘాలు ఆస్ట్రేలియాలో సెప్ట...
ఎవరీ నయీం? హైదరాబాద్: నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం. అతడి పేరు చెప్తే హక్కుల సంఘాల నేతలు సైతం ఉలిక్కిపడతారు. రాజకీయ నాయకులూ హడలెత్తిపోతారు. మాజీ నక్సలైట్లకు, మావోయిస్టులకు కంటిపై కునుకుండదు. ఇప్పటికే 40కి పైగా హత్యలు, బెదిరింపుల కేసులతో పాటు లెక్కలేనన్ని సెటిల్మెంట్లను తన ఖాతాలో వేసుకుని ఉమ్మడి రాష్ట్ర పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా మారిన మాజీ నక్సలైట్, ప్రస్తుతం కరుడుగట్టిన నేరగాడు నయీం. ఏళ్లుగా పరారీలోనే నేర సామ్రాజ్యాన్ని ఏలుతూ ఒకరకంగా రాష్ట్రం పాలిట దావూద్ ఇబ్రహీంలా మారాడు. నక్సలైట్ నుంచి కోవర్టుగా నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నయీం సమ సమాజ స్థాపన కోసమంటూ మూడు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్లో చేరాడు. వార్ అగ్రనేతలు పటేల్ సుధాకర్రెడ్డి, శాఖమూరి అప్పారావుల వద్ద శిష్యరికం చేసి వారికి సన్నిహితుడిగా మెలిగాడు. నక్సలైట్గా జీవితం ప్రారంభించిన నయీం, ఆ తరవాత నక్సల్స్ను అంతం చేయడమే తన జీవితాశయమని ప్రకటించాడు! దీనికి సంబంధించి అనేక చోట్ల ప్రదర్శనలను కూడా నిర్వహించాడు. ఈ పరిణామ క్రమంలోనే పోలీసులు నయీంను చేరదీసి తమ అజ్ఞాత కార్యకలాపాల్లో ఉపయోగించడం ప్రారంభించారు. ఓ...
హన్మకొండ: చారిత్రక ప్రాధాన్యత కలిగిన హన్మకొండను ప్రత్యేక జిల్లాగా మార్చొద్దంటూ ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. హన్మకొండ బస్ డిపో దగ్గర భైఠాయించి నేతలు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులకు-ఆందోళనకారులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. బంద్ కారణంగా వ్యాపార సంస్థలను, స్కూళ్లను మూసివేశారు. జిల్లాను ఏర్పాటు చేసి తీరాతామని టీఆర్ఎస్ పెద్దలు పట్టుదలతో ముందుకు పోతే ప్రమాదాలు ఏర్పడతాయని బీజేపీ నేత ధర్మారావు తేల్చిచెప్పారు. చారిత్రక నగరంగా ఉన్న వరంగల్ను విచ్ఛిన్నం చేయొద్దని ఆయన ప్రభుత్వాన్నికోరారు. Read More
Comments
Post a Comment