నర్సింగ్‌ సర్టిఫికెట్ల పరిశీలనకు నోటిఫికేషన్‌

నాలుగేళ్ల నర్సింగ్‌ కోర్సులో అడ్మిషన్‌ పొందగొరే విద్యార్ధుల సర్టిఫికెట్ల పరిశీలనకు కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అలాగే బీఎస్సీ (ఎంఎల్‌టీ) విద్యార్ధులు కూడా ఈ చివరి విడత సర్టిఫికెట్ల పరిశీలనకు 30 నుంచి వచ్చే నెల 4 వరకు కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ క్యాంప్‌సలో హాజరుకావాలని యూనివ ర్సిటీ రిజిస్ట్రార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు
*www.knruhs.in* వైబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.

Comments

Popular posts from this blog

Rain stopped the play

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

Urjit Patel appointed new RBI governor, to replace Raghuram Rajan